Sunday 11 January 2015

ఇదీ మోదీ..

" దేశంలో 3 ప్రధాన సమస్యలు రాజకీయ త్రిమూర్తులుగా తయారయ్యాయి. ఇందిరాగాంధీ హయాంలోని ఎమర్జెన్సీ.. వాజ్‌పేయి కాలంలోని మతతత్వం.. మన్మోహన్‌ హయాంలోని నూతన ఆర్థిక విధానాలు కలిపితే మోడీ పాలన. ఈ మూడింటిని అడ్డుకోగలగడంపైనే వామపక్షాల భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఈ ప్రమాదాల నుంచి దేశాన్ని వామపక్షాలు తప్ప మరెవ్వరూ కాపాడలేరు "..  సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి. 

No comments:

Post a Comment