Monday 9 February 2015

సి.పి.ఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ 24వ రాష్ట్ర మహాసభలు

13 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం, 59 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నికైంది.సి.పి.ఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు ఎన్నికయ్యారు.

కార్యదర్శివర్గ సభ్యులు :
పి.మధుతో పాటు పాటూరు రామయ్య, ఎస్‌.పుణ్యవతి, ఎం.ఏ,గఫూర్‌, వి.కృష్ణయ్య, వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.నరసింగరావు, డాక్టర్‌ మిడియం బాబూరావు, ఎం.వి.ఎస్‌.శర్మ, వి.ఉమామహేశ్వరరావు, ఎం.కృష్ణమూర్తి, డి.సుబ్బారావు, సిహెచ్‌.బాబూరావు

రాష్ట్ర కమిటీ సభ్యులు :
బి.వి.రాఘవులు, వై.సిద్దయ్య, బి.తులసీదాస్‌, టి.రవి, ఎస్‌.వెంకట్రావు, మిరియం వెంకటేశ్వర్లు, కె.స్వరూపరాణి, డి.రమాదేవి, పి.జమలయ్య, పి.మురళీకృష్ణ, వంగల సుబ్బారావు, పి.రోజా, జుత్తిగ నర్సింహమూర్తి, జె.జయరాం, వి.వెంకటేశ్వర్లు, బి.కృష్ణమూర్తి, మంతెన సీతారాం, ఆర్‌.రఘు, జాలా అంజయ్య, సిహెచ్‌.రాజగోపాల్‌, కె.కుమార్‌రెడ్డి, బి.నారాయణ, జి.ఓబులు, కె.ప్రభాకరరెడ్డి, టి.షడ్రక్‌,తమ్మినేని సూర్యనారాయణ, కె.లోకనాథం, బి.గంగారావు, కిల్లో సురేంద్ర, డి.శేషబాబ్జి, బి.బలరాం, చింతకాయల బాబూరావు, డి.వి.కృష్ణ, పాశం రామారావు, గద్దె చలమయ్య, పూనాటి ఆంజనేయులు, కె.మురళి, కె.ఆంజనేయులు, వి.రాంభూపాల్‌, ఎన్‌.రంగారావు, వెంకటేశ్వరరావు, పి.ప్రభాకర్‌, ఎ.మాల్యాద్రి, ఆర్‌.లక్ష్మయ్య, కె.ధనలక్ష్మి, సుబ్రహ్మణ్యం.23 మంది జాతీయ మహాసభలకు ప్రతినిధులుగా ఎంపికయ్యారు.

ప్రత్యేక ఆహ్వానితులు :
జక్కా వెంకయ్య, సింహాద్రి శివారెడ్డి, ఆర్‌.సత్యనారాయణరాజు, సిహెచ్‌.తేజేశ్వరరావు

కంట్రోల్‌ కమిషన్‌ :
బి.ఆర్‌.తులసీరావు, వి.ఎస్‌.పద్మనాభరాజు, కె.హరికిషోర్‌

No comments:

Post a Comment